ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండ్ల టెస్టింగ్‌ ల్యాబ్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2020-12-15T06:39:58+05:30

చిత్తూరులో పండ్ల నాణ్యతను పరిశీలించే టెస్టింగ్‌ ల్యాబ్‌ ప్రారంభమైంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు(వ్యవసాయం), డిసెంబరు 14: జిల్లాలో మామిడి, పండ్ల పరిశ్రమల యాజమాన్యాలు, వ్యవసాయ కోర్సులు చదివే విద్యార్థులకు టెస్టింగ్‌ ల్యాబ్‌ ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా మామిడి పరిశ్రమల యజమానుల సంఘం అధ్యక్షుడు గోవర్ధన బాబి అన్నారు. సోమవారం నగరంలోని వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయ సమీపంలో పండ్ల టెస్టింగ్‌ల్యాబ్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. గోవర్ధన మాట్లాడుతూ.. పండ్ల నాణ్యతా పరిశీలనలో పల్ప్‌ ఫ్యాక్టరీలకు ల్యాబ్‌ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో పండ్ల పరిశ్రమల సంఘం గౌరవాధ్యక్షుడు కట్టమంచి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-15T06:39:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising