ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాబోయే రోజుల్లో తిరుపతే రాజధాని: గంగుల

ABN, First Publish Date - 2020-12-29T14:56:55+05:30

ఏపీ విభజన సమయంలోనే ఆరు జిల్లాలతో గ్రేటర్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని గతంలోనే సోనియాకు లేఖ రాశానని మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: ఏపీ విభజన సమయంలోనే ఆరు జిల్లాలతో గ్రేటర్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా  ఏర్పాటు చెయ్యాలని గతంలోనే సోనియాకు లేఖ రాశానని మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి తెలిపారు. అయితే తన లేఖపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించకుండా రాష్ట్రాన్ని రెండుగా విభజించిందని...దీంతో ఇక్కడ కాంగ్రెస్ నామరూపాలు  లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. సంక్రాంతి తరువాత పలువురు ముఖ్య నాయకులతో కలిసి గ్రేటర్ రాయలసీమలో పర్యటిస్తామని తెలిపారు. భవిష్యతులో ఇది మహోద్యమంగా రూపాంతరం చెందుతుందని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో గ్రేటర్ రాయలసీమ రాష్ట్రానికి తిరుపతే రాజధాని అవుతుందని గంగుల ప్రతాప్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-12-29T14:56:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising