ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీకి కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయం అప్పగింత

ABN, First Publish Date - 2020-12-06T05:46:37+05:30

పుంగనూరు కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయాన్ని టీటీడీకి అప్పగించారు.

ఆలయ పత్రాలను టీటీడీకి అందజేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుంగనూరు, డిసెంబరు 5: పుంగనూరు కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయాన్ని టీటీడీకి అప్పగించారు.   ఈ మేరకు శనివారం మంత్రి పెద్దిరెడ్డి ఆ ఆలయ రికార్డులను టీటీడీ డిప్యూటీ ఈవో శాంతికి అందజేశారు. తొలుత మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రెడ్డెప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ చిత్తూరు ఏసీ చంద్రమౌళి, టీటీడీ ఏఈవో ధనంజయ, జడ్పీ సీవో ప్రభాకర్‌రెడ్డి, వైసీపీ నాయకులు నాగభూషణం, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T05:46:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising