ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదమరిలో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు

ABN, First Publish Date - 2020-11-28T05:40:04+05:30

ఏనుగుల గుంపు శుక్రవారం బండివాళ్లవూరు, పుల్లయ్యగారిపల్లె, కీనాటంపల్లె, గుట్టకిందవూరు సమీపంలో అటవీ ప్రాంతంలో తచ్చాడుతున్నాయి

అటవీ ప్రాంతంలో ఉన్న ఏనుగుల గుంపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదమరి, నవంబరు 27: చిత్తూరు రూరల్‌ మండలం నుంచి గురువారం యాదమరి మండలం 70కొత్తపల్లె వైపు వచ్చిన ఏనుగుల గుంపు శుక్రవారం బండివాళ్లవూరు, పుల్లయ్యగారిపల్లె, కీనాటంపల్లె, గుట్టకిందవూరు సమీపంలో అటవీ ప్రాంతంలో తచ్చాడుతున్నాయి. వెస్ట్‌ డీఎఫ్‌వో శివరాం అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఏనుగుల గుంపును కొటాలం నుంచి  తమిళనాడు అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు ప్రయత్నించారు. అది ఫలించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి సమయాల్లో పంటల వైపు వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు రైతులకు సూచించారు.

Updated Date - 2020-11-28T05:40:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising