ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెన్త్‌ పరీక్ష కేంద్రాల గుర్తింపులో..విద్యాశాఖాధికారులు బిజీ

ABN, First Publish Date - 2020-05-23T10:29:22+05:30

టెన్త్‌ పరీక్ష కేంద్రాల గుర్తింపులో విద్యాశాధికారులు బిజీగా ఉన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు సెంట్రల్‌, మే 22: టెన్త్‌ పరీక్ష కేంద్రాల గుర్తింపులో విద్యాశాధికారులు బిజీగా ఉన్నారు. జిల్లాలో తొలుత 53,494 విద్యార్థులకు 265 పరీక్ష కేంద్రాలు గుర్తించారు. కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటించాల్సి రావడంతో పరీక్ష కేంద్రాల సంఖ్య 390కి చేరింది. ఈ సమయంలో ఎక్కడి విద్యార్థులు అక్కడే పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించనుండటంతో మరిన్ని కేంద్రాలు అవసరం కానున్నాయి. దాంతో శుక్రవారం విద్యాశాఖాధికారులు గుర్తించిన కేంద్రాలను పరిశీలించారు. ఒక్కో గదికి ఎంతమంది విద్యార్థులను అనుమతించాలన్న దానిపై నివేదిక సిద్ధం చేశారు. ఈ వివరాలను రాష్ట్ర విద్యాశాఖకు పంపనున్నారు. 

Updated Date - 2020-05-23T10:29:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising