ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి బియ్యం కార్డుల పంపిణీ

ABN, First Publish Date - 2020-06-07T08:00:40+05:30

జిల్లాలో 28,339 మందికి ఆదివారం నుంచి బియ్యం కార్డుల పంపిణీ జరుగుతుందని డీఎస్వో విజయరాణి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 6: జిల్లాలో 28,339 మందికి ఆదివారం నుంచి బియ్యం కార్డుల పంపిణీ జరుగుతుందని డీఎస్వో విజయరాణి తెలిపారు. స్పందన తదితర కార్యక్రమాల ద్వారా అందిన వినతుల మేరకు సర్వే జరిపి అర్హులను ఎంపిక చేసినట్లు చెప్పారు. వీటికి సంబంధించి బియ్యంకార్డుల ముద్రణ పూర్తవడంతో, వలంటీర్ల ద్వారా నూతన కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. ఆ మేరకు జిల్లాలో తెల్లరేషన్‌ కార్డుల సంఖ్య 11,67 లక్షలకు చేరిందని చెప్పారు. 

Updated Date - 2020-06-07T08:00:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising