ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడ్రోజులపాటు పింఛను పంపిణీ

ABN, First Publish Date - 2020-12-01T06:51:20+05:30

వైఎస్‌ఆర్‌ పింఛను కానుకను ఈనెలలో మూడ్రోజులపాటు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు అర్బన్‌, నవంబరు 30: వైఎస్‌ఆర్‌ పింఛను కానుకను ఈనెలలో మూడ్రోజులపాటు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. గత నెల వరకు ఒక్క రోజులోనే వందశాతం పింఛన్ల పంపిణీ చేయాలనుకున్నారు. బయోమెట్రిక్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సాధ్యం కాలేదు. దాంతో ఈనెల నుంచి మూడ్రోజులపాటు పంపిణీ చేయనున్నట్లు ఏపీవో రవికుమార్‌ సోమవారం తెలిపారు. వేలిముద్రలు, కన్ను బొమ్మలు పడని లబ్ధిదారులకు పీడీవో (పెన్షన్‌ డిస్‌బర్స్‌మెంట్‌ ఆఫీసర్‌)ల ఆథరైజేషన్‌ ద్వారా పింఛను నగదు లబ్ధిదారులకు అందజేస్తామని పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-01T06:51:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising