ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితుల పట్ల వివక్ష తగదు

ABN, First Publish Date - 2020-08-04T10:56:10+05:30

కరోనా బాధితుల పట్ల వివక్ష తగదంటూ సోమవారం మండలంలోని కాప్పల్లె పంచాయతీ బైరాజుపల్లె, గజ్జలవారిపల్లెలో అవగాహన ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామసముద్రం, ఆగస్టు 3: కరోనా బాధితుల పట్ల వివక్ష తగదంటూ సోమవారం మండలంలోని కాప్పల్లె పంచాయతీ బైరాజుపల్లె, గజ్జలవారిపల్లెలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. మదనపల్లెకు చెందిన కరోనా బాధిత బంధుమిత్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ... కరోనాతో మృతిచెందిన ఆప్తుల అంత్యక్రియలకు సొంత కుటుంబీకులే దూరంగా ఉండటం బాధాకరమని వాపోయారు. అవసరమైతే తామే మృతదేహాలను ఖననం చేయడంలో సాయపడతామని పేర్కొన్నారు. పలుసంఘాల ప్రతినిధులు బాబూరాజేంద్రప్రసాద్‌, ఖాదర్‌వలి, అంజలి, గౌస్‌బాషా, రాయల్‌బాబు, పఠాన్‌ఖాదర్‌, హతావుల్లా పాల్గొన్నారు.

Updated Date - 2020-08-04T10:56:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising