ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిగ్రీ, పీజీ పరీక్షలపై నేడు నిర్ణయం !

ABN, First Publish Date - 2020-06-23T10:30:18+05:30

ఎస్వీయూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అంశంపై అధికారులతో మంగళవారం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి సురేష్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాట్లు


తిరుపతి (విశ్వవిద్యాలయాలు), జూన్‌ 22: ఎస్వీయూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అంశంపై అధికారులతో మంగళవారం రాష్ట్ర విద్యా శాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. సోమవారం జరగాల్సిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌ మంత్రి  బిజీగా ఉండటం వల్ల వాయిదా పడింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్టు తెలిసింది. 


Updated Date - 2020-06-23T10:30:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising