ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నాడు-నేడు’ పనుల్లో నాణ్యత పాటించాలి

ABN, First Publish Date - 2020-06-04T10:47:35+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పథకం కింది చేస్తున్న పనుల్లో నాణ్యత పాటించాలని సర్వశిక్ష అభియాన్‌ డీఈ దామోదర నాయుడు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేవీబీపురం, జూన్‌ 3: ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పథకం కింది చేస్తున్న పనుల్లో నాణ్యత పాటించాలని సర్వశిక్ష అభియాన్‌ డీఈ దామోదర నాయుడు సూచించారు. మండలంలో రూ.6కోట్లతో జరుగుతున్న నాడు-నేడు పనులను బుధవారం పరిశీలించారు. ఈ పనులన్నీ జూన్‌ నెలాఖరుకంతా పూర్తి చేయాలన్నారు. సర్వశిక్ష అభియాన్‌ ప్లానింగ్‌ డీఈ దామోదర రెడ్డి, ఏఈ వెంకటరమణ, ఎంఈవో తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-06-04T10:47:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising