ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌

ABN, First Publish Date - 2020-08-04T10:57:46+05:30

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీషీట్‌ తెరుస్తామని కుప్పం అర్బన్‌ సీఐ శ్రీధర్‌ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్పం: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీషీట్‌ తెరుస్తామని కుప్పం అర్బన్‌ సీఐ శ్రీధర్‌ హెచ్చరించారు. సోమవారం ఆయన గతంలో నేరాలకు పాల్పడిన డబ్బావాళ్లను, 36 మంది రౌడీషీటర్లను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ విలేకరులతో మాట్లాడుతూ ఎనిమిది మంది డబ్బావాళ్లకు బైండోవర్‌కు ఆదేశించినట్లు చెప్పారు. రహదారుల ఆక్రమణతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉందని, మున్సిపల్‌, రెవెన్యూ అఽధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2020-08-04T10:57:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising