ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భయం గుప్పిట్లో టీటీడీ ఉద్యోగులు

ABN, First Publish Date - 2020-09-18T16:45:55+05:30

టీటీడీ ఉద్యోగుల్లో ఇప్పటివరకు 1,572 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల(ఆంధ్రజ్యోతి): టీటీడీ ఉద్యోగుల్లో ఇప్పటివరకు 1,572 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో ఓ అర్చకుడితో పాటు నలుగురు ఉద్యోగులు మృతి చెందారు.1,403మంది ఉద్యోగులు కోలుకోగా 169 మంది చికిత్స పొందుతున్నట్టు సమాచారం.కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా అత్యవసర విభాగాలక వసరమైన సిబ్బందికే విధులు కేటాయిస్తూ వచ్చారు. జూన్‌ 8వ తేదీ నుంచి శ్రీవారి దర్శనాలను తిరిగి ప్రారంభించిన క్రమంలో కరోనా కేసులు బాగా పెరిగిపోయాయి.దీంతో ఉద్యోగులు భయం గుప్పిట్లోనే విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. 


Updated Date - 2020-09-18T16:45:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising