ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరు జిల్లాలో మళ్లీ వెయ్యి దాటాయ్‌!.. తాజాగా ఎన్ని కేసులంటే..

ABN, First Publish Date - 2020-09-18T16:44:33+05:30

జిల్లాలో గడిచిన 25 గంటల వ్యవధిలో విడుదలైన పరీక్షల ఫలితాలతో కొత్తగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గడిచిన 25 గంటల వ్యవధిలో విడుదలైన పరీక్షల ఫలితాలతో కొత్తగా 1045 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం నిర్ధారించింది. బుధవారం సాయంత్రం నుంచీ గురువారం ఉదయం వరకూ 311 మందికి,అప్పటి నుంచీ రాత్రి 7 గంటల వరకూ మరో 734 మందికి పాజిటివ్‌ అని ఫలితాలు తేల్చాయి.తిరుపతి నగరంలో 171, చిత్తూరులో 87, శ్రీకాళహస్తిలో 56, తిరుపతి రూరల్‌ మండలంలో 43, పుత్తూరులో 36, మదనపల్లెలో 28, పలమనేరులో 22, రామచంద్రాపురంలో 21 కేసులు వీటిలో వున్నాయి.


తాజా కేసులతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 55444కు చేరుకుంది. గురువారం  12మంది కరోనాతో మృతి చెందడంతో జిల్లాలో కొవిడ్‌ మృతుల సంఖ్య 564కు చేరింది. అలాగే కరోనా నుంచి కోలుకున్న 265మందిని ఆస్పత్రులనుంచి వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. 


Updated Date - 2020-09-18T16:44:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising