ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరు కారు ప్రమాదం..తండ్రి మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2020-10-24T15:53:34+05:30

జిల్లాలోని పెనుమూరు మండలం కొండయ్య గార వాగులో మొన్న రాత్రి కొట్టుకు పోయిన కారు ప్రమాదంలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని పెనుమూరు మండలం కొండయ్య గార వాగులో మొన్న రాత్రి కొట్టుకు పోయిన కారు ప్రమాదంలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కలికిరి చెరువలో తండ్రి ప్రతాప్ మృతదేహం కనిపించింది.  నిన్న రెస్క్యూ టీం, స్థానిక పోలీసులు తీవ్రంగా గాలించడం కూతురి మృతదేహం మాత్రమే లభ్యమవగా...తండ్రి మృతదేహం లభించలేదు. ఈరోజు ఉదయం తిరిగి గాలించగా తండ్రి మృతదేహం చెరువులో తేలింది. 

Updated Date - 2020-10-24T15:53:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising