ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్‌ ఇన్‌చార్జి గడువు పొడిగింపు

ABN, First Publish Date - 2020-09-23T10:31:25+05:30

జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్‌ ఇన్‌చార్జి గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లికిరి, సెప్టెంబరు 22: జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్‌ ఇన్‌చార్జి గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ/వార్డు సచివాలయాలు పర్యవేక్షించే జాయింట్‌ కలెక్టరు మరో ఆరు నెలలు సంస్థకు పర్సన్‌ ఇన్‌చార్జిగా కొనసాగే విధంగా ఈ ఆదేశాలు విడుదలయ్యాయి.


ప్రస్తుతం జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయాల పర్యవేక్షణ జేసీ వీరబ్రహ్మం నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 17 నుంచి వచ్చే ఏడాది మార్చి 16 వరకూ పొడిగింపు ఉత్తర్వులు వర్తిస్తాయి. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్‌ ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2020-09-23T10:31:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising