ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరులో నివర్ తుపాన్ బీభత్సం

ABN, First Publish Date - 2020-11-26T17:20:06+05:30

జిల్లాలో నివర్‌ తుఫాన్‌ బీభత్సం సృష్టించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు:  జిల్లాలో నివర్‌ తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. ఏర్పేడు మండలం డిక్షన్‌ సమీపంలో మల్లిమడుగు వాగులో వరద పోటెత్తడంతో ముగ్గురు రైతులు చిక్కుకుపోయారు. పెనుగాలులు వీచడంతో యాదమరి మండలంలో ఇళ్లపై చెట్లు విరిగిపడ్డాయి. చిత్తూరులోని గంగినేని చెరువుకు వరద ఉధృతి అధికంగా ఉంది. నీటిని వదిలేందుకు అధికారులు తూమును జేసీబీతో తవ్వుతున్నారు. అటు ఎన్టీఆర్ జలాశయంలోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండు గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. 

Updated Date - 2020-11-26T17:20:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising