ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు భరోసా కేంద్రాలు..అవసరమైనచోట పెట్టండి

ABN, First Publish Date - 2020-05-23T10:28:37+05:30

చిత్తూరు మండలంలో అవరమైనచోట రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు


చిత్తూరు రూరల్‌, మే 22: చిత్తూరు మండలంలో అవరమైనచోట రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం మండలంలో పర్యటించారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు అందేలా చూడాలని తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యంను ఆదేశించారు. తుమ్మిందలో రాయితీ వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. మార్గమధ్యంలో ఉపాధి కూలీల బాగోగులు తెలుసుకున్నారు. ఎంపీడీవో వెంకటరత్నం, వైసీపీ నేత త్యాగరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-23T10:28:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising