ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాగా పనిచేశారండీ!

ABN, First Publish Date - 2020-12-20T05:25:16+05:30

చిత్తూరు జిల్లాలో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రబాబు కొనియాడారు.

కలెక్టర్‌ను సత్కరిస్తున్న జిల్లా జడ్జి రవీంద్రబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు(సెంట్రల్‌), డిసెంబరు 19: జిల్లాలో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.వి.రవీంద్రబాబు కలెక్టర్‌ భరత్‌గుప్తా ను కొనియాడారు. శనివారం కలెక్టరేట్‌లో గర్భస్థ పిండ, లింగ నిర్ధారణ చట్టం పటిష్ఠ అమలుపై జరిగిన సమావేశంలో ఆయన కలెక్టర్‌ను దుశ్శాలువతో సత్కరించారు. కాగా, ఐఎంఏ(న్యూఢిల్లీ) జాతీయ అధ్యక్షుడు రాజన్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఆర్వీ అశోకన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ను కొనియాడుతూ, ప్రశంసాపత్రాన్ని పంపారు. అనంతరం కలెక్టర్‌ను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీషా, సబ్‌కలెక్టర్‌ జాహ్నవి, జేసీ మార్కండేయులు, జేసీ(అభివృద్ధి) వీరబ్రహ్మం, జేసీ(సంక్షేమం) రాజశేఖర్‌, ఆర్డీవోలు రేణుక, కనకనరసారెడ్డి తదితరులు అభినందించారు.

Updated Date - 2020-12-20T05:25:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising