ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరులో మళ్లీ మొదలైన తుపాను ప్రభావం

ABN, First Publish Date - 2020-12-03T14:41:13+05:30

నివర్ తుపానుతో అతలాకుతం అయిన జిల్లాలో మరోసారి తుపాను ప్రభావం మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: నివర్ తుపానుతో అతలాకుతం అయిన జిల్లాలో  మరోసారి తుపాను ప్రభావం మొదలైంది. గత అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  పాలసముద్రం, ఎస్‌ఆర్‌పురం, వెదురుకుప్పం, గంగాధర్ నెల్లూరు, కార్వేటినగరం మండలాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే నిండుకుండలా తొణికిసలాడుతున్న చెరువులకు ప్రమాద స్థితి ఏర్పడనుంది. దీంతో ఎప్పుడు ఏ చెరువు తెగి ప్రమాదం ముంచుకొస్తుందో అన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు. 

Updated Date - 2020-12-03T14:41:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising