ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి ఆలయం లైటింగ్‌లో మార్పు

ABN, First Publish Date - 2020-12-31T04:40:22+05:30

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయానికి ఏర్పాటు చేసిన లైటింగ్‌లో బుధవారం మార్పులు చేశారు.

ప్రాకారానికి మార్చిన లైటింగ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయానికి ఏర్పాటు చేసిన లైటింగ్‌లో బుధవారం మార్పులు చేశారు. పూర్ణకుంభం లైటింగ్‌.. శిలువ గుర్తులా ఉందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిని టీటీడీ అధికారులు ఖండిస్తూ టీటీడీపై దుష్ప్రచారానికి పాల్పడిన వారిపై కేసులు పెట్టినట్టు తెలిపారు. అలాగే పూర్ణకుంభాల లైటింగ్‌ను తొలగించి అదే స్థానంలో పూర్ణకుంభాలు స్పష్టంగా తెలిసేలా నూతన లైటింగ్‌ ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-12-31T04:40:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising