ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి సేవలో ప్రముఖులు

ABN, First Publish Date - 2020-11-30T07:04:58+05:30

శ్రీవేంకటేశ్వర స్వామిని ఆదివారం పలు వురు ప్రముఖులు దర్శించు కున్నారు.

శ్రీవారి ఆలయం వెలుపల ఏపీ జీఎస్టీ కమిషనర్‌ పీయూష్‌ కుమార్‌, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): శ్రీవేంకటేశ్వర స్వామిని ఆదివారం పలు వురు ప్రముఖులు దర్శించు కున్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్ర కుమార్‌, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అశోక్‌, ఉపలోకాయుక్త జస్టిస్‌ బీఎస్‌ పాటిల్‌, ఏపీ జీఎస్టీ కమిషనర్‌ పీయూష్‌ కుమార్‌, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయాధికారులు దర్శన ఏర్పాట్లు చేసి, లడ్డూప్రసాదాలు అందజేశారు. 

Updated Date - 2020-11-30T07:04:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising