ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

52మందికి కరోనా

ABN, First Publish Date - 2020-12-30T06:41:55+05:30

జిల్లాలో మరో 52 కరోనా కేసులు బయటపడ్డాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 52 కరోనా కేసులు బయటపడ్డాయి.తిరుపతి నగరంలో 14, ఐరాలలో 10, తిరుపతి రూరల్‌ మండలంలో 7, మదనపల్లె, శ్రీకాళహస్తి, సోమల మండలాల్లో 3 వంతున,  చంద్రగిరి, పీలేరు మండలాల్లో 2 చొప్పున, కలకడ, కంభంవారిపల్లె, పెనుమూరు, ఉంగనూరు, పూతలపట్టు, రామచంద్రాపురం, రామకుప్పం, తవణంపల్లె మండలాల్లో ఒక్కొక్కటి కొత్త కేసుల్లో వున్నాయి.వీటితో కలిపి జిల్లాలో కొవిడ్‌ కేసుల సంఖ్య 88706కు చేరుకుంది. మంగళవారం ఉదయానికి జిల్లాలో 379 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నాయని అధికారులు ప్రకటించారు. 

Updated Date - 2020-12-30T06:41:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising