ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటికుంటలో పడి చిన్నారి మృతి

ABN, First Publish Date - 2020-12-16T02:22:25+05:30

నీటికుంటలో పడి పవన్‌కుమార్‌(2) అనే చిన్నారి మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తి మండలంలోని వాగివేడు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

కుమారుడి మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి మణెమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి అర్బన్‌, డిసెంబరు 15: నీటికుంటలో పడి పవన్‌కుమార్‌(2) అనే చిన్నారి మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తి మండలంలోని వాగివేడు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వాగివేడుకు చెందిన వెంకటసుబ్బయ్య, మణెమ్మ దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. మంగళవారం ఇంటి బయట పవన్‌కుమార్‌ ఆడుకుంటూ నీటికుంటలో పడిపోయాడు. కొంతసేపటి తరువాత బాలుడి తల్లిదండ్రులు గుర్తించి కుంటలో నుంచి పైకి తీశారు. అప్పటికే మరణించినట్లు తెలుసుకుని రోదించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Updated Date - 2020-12-16T02:22:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising