ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ ఏపీ ఇన్‌చార్జ్

ABN, First Publish Date - 2020-10-28T13:58:29+05:30

బీజేపీ ఏపీ ఇన్‌చార్జ్ సునిల్ దియోధర్‌ బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: బీజేపీ ఏపీ ఇన్‌చార్జ్ సునిల్ దియోధర్‌ బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ శతాబ్దాలుగా శేషాచల కోండల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కేంద్ర బలగాల సహాయాన్ని సీఎం కోరాలన్నారు. స్మగ్లింగ్  అరికట్టి... శేషాచల కోండల పవిత్రతను కాపాడాలి అని ప్రధానికి విజ్ఞప్తి చేస్తామని సునీల్ దియోధర్ తెలిపారు. 

Updated Date - 2020-10-28T13:58:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising