ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలంటీర్లపై దాడి : ఇద్దరిపై కేసు నమోదు

ABN, First Publish Date - 2020-05-13T10:42:12+05:30

గ్రామంలో సారా అమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వాలంటీర్లపై దాడి చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుర్రంకొండ, మే 12: గ్రామంలో సారా అమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వాలంటీర్లపై దాడి చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిహరప్రసాద్‌ తెలిపారు. గుర్రంకొండ మండలం నడిమికండిగ్ర పంచాయతీ గెరికుంటపల్లెకు చెందిన స్వామిశివ, బోజరాజు వాలంటీర్లుగా పని చేస్తున్నారు. మంగళవారం  వీరు గ్రామంలో  ఇంటింటికి వెళ్లి  సారా అమ్మకాల గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. దీనిపై అదే ఊరికి చెందిన రెడ్డెప్ప, వెంకటరమణ వాలంటీర్లతో వాగ్వాదానికి దిగి దాడి చేశారు.  వాలంటీర్ల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడ్డ ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిహరప్రసాద్‌ తెలిపారు.

Updated Date - 2020-05-13T10:42:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising