ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మే 14న ఏపీఆర్‌జేసీ ప్రవేశ ప్రవేశపరీక్ష

ABN, First Publish Date - 2020-03-24T10:45:38+05:30

ఏపీ రెసిడెన్సియల్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో 2020-21 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి మే 14న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు గ్యారంపల్లె గురుకుల జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌వి. శివయ్య తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేవీపల్లె, మార్చి 23: ఏపీ రెసిడెన్సియల్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో 2020-21 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి మే 14న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు గ్యారంపల్లె గురుకుల జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌వి. శివయ్య తెలిపారు. ఇంటర్‌లో  ప్రవేశానికి 2019-20  విద్యాసంవత్సరంలో 10వ త రగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు.


ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 22లోపు ఆన్‌లైన్‌లో రూ.250 ప్రవేశ రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. ప్రవేశం లభించే కళాశాలల వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ (బాలురు) : గ్యారంపల్లె (చిత్తూరు), కొడిగెనహళ్లి (అనంతపురం),  నాగార్జున సాగర్‌ (గుంటూరు)  , బాలికలు : బనవాసి ( కర్నూలు), నిమ్మకూరు (కృష్ణా, కో ఎడ్యుకేషన్‌)


డిగ్రీ(బాలురు, రాయలసీమ) 


సాగర్‌ (గుంటూరు), సిల్వర్‌ జూబ్లీ కళాశాల ( కర్నూలు), బాలికలు : సిల్వర్‌ జూబ్లీ కళాశాల (కర్నూలు)

Updated Date - 2020-03-24T10:45:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising