ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలి

ABN, First Publish Date - 2020-11-29T06:01:17+05:30

సచివాలయ అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేత

నియామకపత్రాలను అందిస్తున్న జడ్పీ సీఈవో, డీపీవోలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి


చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 28: గ్రామ సచివాలయాల ఉద్యోగులు విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉందని జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి అన్నారు. స్థానిక జడ్పీ మీటింగ్‌హాలులో శనివారం పంచాయతీ సెక్రటరీలుగా(గ్రేడ్‌-5) ఎంపికైన 9 మందికి, డిజిటల్‌ అసిస్టెంట్లుగా(గ్రేడ్‌-6) ఎంపికైన 277 మంది అభ్యర్థులకు ఆయన నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డీపీవో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలందించాలని సూచించారు. స్థానిక నాగయ్య కళాక్షేత్రంలో 264 మంది సచివాలయ అభ్యర్థులకు కమిషనర్‌ విశ్వనాథ్‌ నియామకపత్రాలను ఇచ్చారు. సమావేశంలో జిల్లా వనరుల కేంద్రం కో-ఆర్డినేటర్‌ ఐఆర్‌ షణ్ముగరామ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-29T06:01:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising