ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మవారి సేవలో ప్రధాన న్యాయమూర్తులు

ABN, First Publish Date - 2020-12-27T06:23:02+05:30

వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ శనివారం దర్శించుకున్నారు.

ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ జేకే మహేశ్వరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుచానూరు, డిసెంబరు 26: వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ శనివారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. జేఈవో బసంతకుమార్‌, డిప్యూటీఈవో ఝాన్సీరాణి, అర్చకులు శ్రీనివాసాచార్యులు, బాబాస్వామి, సూపరింటెండెంట్లు మల్లీశ్వరి, మధు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-27T06:23:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising