ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్విచక్ర వాహనం బోల్తా - ఒకరి మృతి

ABN, First Publish Date - 2020-09-21T11:52:28+05:30

ద్విచక్ర వాహనం బోల్తా - ఒకరి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాంతిపురం, సెప్టెంబరు 20: కుప్పం - పలమనేరు జాతీయ రహదారిలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తాపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. రాళ్లబూదుగూరు ఎస్‌ఐ మురళీమోహన్‌ కథనం మేరకు.. కుప్పం మండలం కంగుది గ్రామానికి చెందిన జయప్ప(50) ద్విచక్ర వాహనంలో వి.కోటకు వెళ్లాడు. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలోని బడుగుమాకులపల్లె వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వంద పడకల ఆస్పత్రికి తరలించారు. పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-09-21T11:52:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising