ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాక్టర్‌ ఢీకొని మహిళ మృతి

ABN, First Publish Date - 2020-09-21T11:52:17+05:30

ట్రాక్టర్‌ ఢీకొని మహిళ మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలమనేరు రూరల్‌, సెప్టెంబరు 20 : పలమనేరు - దండపల్లె రహదారిలో ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్‌ ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు.. గంగవరం మండలం పత్తికొండకు చెందిన కృష్ణమ్మ (51) ఆదివారం పలమనేరు సమీపంలోని సాయినగర్‌ ప్రాంతంలో ఉంటున్న తన కుమార్తె ఇంటికి వచ్చింది. సాయంత్రం తిరిగి స్వగ్రామానికి అల్లుడు సతీష్‌తో కలసి ద్విచక్రవాహనంపై డండపల్లె రోడ్డులో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొంది. వెనుక ఉన్న కృష్ణమ్మకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-21T11:52:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising