ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులో పడి యువతి మృతి

ABN, First Publish Date - 2020-09-21T11:51:53+05:30

చెరువులో పడి యువతి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలమనేరు రూరల్‌, సెప్టెంబరు 20 : రెండురోజుల క్రితం అదృశ్యమైన యువతి పట్టణ సమీపంలోని గొబ్బిళ్లకోటూరు వద్దనున్న ఓ చెరువులో పడి మృతిచెందింది. ఈ విషయం ఆదివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. పలమనేరులోని పెద్దగాండ్ల వీధికి చెందిన గుణశేఖర్‌ కుమార్తె నిఖిత (23) మూర్చవ్యాధితో బాధపడు తోంది. రెండురోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరలేదు.  కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గొబ్బిళ్లకోటూరు వద్దనున్న కొత్తకుంట చెరువులో ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఎస్‌ఐ నాగరాజు తన సిబ్బంది అక్కడకు చేరుకొని మృతదేహాన్ని వెలికి తీయించారు. పరిశీలించగా నిఖిత మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-21T11:51:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising