ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాట తప్పి అడ్డం తిరుగుతారా ...

ABN, First Publish Date - 2020-08-07T17:30:21+05:30

అమరావతినే రాజధానిగా ఆనాడు సమ్మతించిన సీఎం జగన్‌ ఇప్పుడు మాట తప్పి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె(చిత్తూరు): అమరావతినే రాజధానిగా ఆనాడు సమ్మతించిన సీఎం జగన్‌ ఇప్పుడు మాట తప్పి అడ్డం తిరుగుతారా..? అని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ ప్రశ్నించారు. గురువారం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు 13 జిల్లాల ప్రజలకు అందుబాటులో వుండేలా అమరావతిని రాజధాని చేశారన్నారు. అమరావతి రైతులు 30వేల ఎకరాల భూములను రాజధాని కోసం త్యాగం చేశారన్నారు. కాని నేడు సీఎం జగన్‌ మూడు రాజధానులంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రాజధానిని తరలించడంపై ఇప్పటికైనా జగన్‌ మనసు మార్చుకోవాలని హితవు పలికారు. 


Updated Date - 2020-08-07T17:30:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising