ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

92 కరోనా కేసులు నమోదు

ABN, First Publish Date - 2020-12-05T06:56:55+05:30

జిల్లాలో గురువారం ఉదయం 9 నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకూ 92 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైరస్‌తో ఒకరి మృతి 


తిరుపతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం ఉదయం 9 నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకూ 92 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది. అదే వ్యవధిలో వైరస్‌ బారినపడి ఒకరు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు జిల్లాలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 86,748కి చేరుకోగా.. మరణాల సంఖ్య 831కి చేరాయి. కాగా, శుక్రవారం ఉదయం 9 గంటలకు 521 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నాయని అధికారులు ప్రకటించారు.

Updated Date - 2020-12-05T06:56:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising