ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 31 మందికి కరోనా పాజిటివ్‌

ABN, First Publish Date - 2020-12-01T06:52:23+05:30

మరో 31 మందికి కరోనా పాజిటివ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆది, సోమవారాల నడుమ 24 గంటల వ్యవధిలో 31 మందికి కరోనా వైరస్‌ సోకినట్టు అధికార యంత్రాంగం గుర్తించింది. అదే సమయంలో వైరస్‌ బారిన పడి ఒకరు మృతి చెందారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 86350కి, మరణాల సంఖ్య 827కు చేరాయి. తాజాగా గుర్తించిన పాజిటివ్‌ కేసులు తిరుపతి నగరంలో 13, చిత్తూరులో 5, పులిచెర్ల, పుత్తూరు మండలాల్లో 2 చొప్పున, చంద్రగిరి, కలకడ, మదనపల్లె, నగరి, పలమ నేరు, రేణిగుంట, సత్యవేడు, శ్రీకాళహస్తి మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.


Updated Date - 2020-12-01T06:52:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising