ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల పట్టాల కోసం వైసీపీ నేతలను నిలదీస్తున్న ప్రజలు

ABN, First Publish Date - 2020-12-30T21:00:46+05:30

వైసీపీ ఇన్చార్జ్ కిషోర్ రెడ్డికి చెన్నంపల్లి గ్రామస్తులు చుక్కలు చూపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు జిల్లా: శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల వైసీపీ ఇన్చార్జ్ కిషోర్ రెడ్డికి చెన్నంపల్లి గ్రామస్తులు చుక్కలు చూపించారు. ఇంటిపట్టాల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు కాకుండా అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించారని గ్రామస్తులు మండిపడ్డారు. నిజమైన అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కిషోర్ రెడ్డిని నిలదీశారు. దీంతో ఆయన సమాధానం చెప్పకుండానే కారులో వెనుదిరిగారు. కిషోర్ రెడ్డి తీరును గ్రామస్తులు తప్పుపడుతున్నారు.

Updated Date - 2020-12-30T21:00:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising