ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుప్పంలో వేరుశెనగ కోసం తరలివచ్చిన రైతులు

ABN, First Publish Date - 2020-05-23T19:17:01+05:30

కుప్పంలో వేరుశెనగ కోసం తరలివచ్చిన రైతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని కుప్పంలో సబ్సీడీ వేరుశెనగ కోసం రైతులు ఎగబడ్డారు. వేరశెనగ పంపిణీ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా ఉన్నా...వ్యవసాయ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. సామాజిక దూరం పాటించాలని రైతులకు చెప్పడం లేదు. కొన్ని ప్రాంతాల్లో వేరుశెనగ విత్తనాలను అరకొరగా పంపిణీ చేస్తున్నారు. దీంతో పంపిణీ కేంద్రాల వద్దకు రైతులు ఎగబడుతున్నారు. 

Updated Date - 2020-05-23T19:17:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising