ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-09-22T13:54:49+05:30

జిల్లాలోని కురబలకోట మండలం ముదివేడు పంచాయతీ పరదేశిపల్లికు చెందిన రైతు సతీషరెడ్డి (29) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని కురబలకోట మండలం ముదివేడు పంచాయతీ పరదేశిపల్లికు చెందిన రైతు సతీషరెడ్డి (29) ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో రైతు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పంటల కోసం రూ.8 లక్షలకు పైగా రైతు సతీష్‌రెడ్డి అప్పుడు చేశాడు. అప్పులు తీర్చలేకపోయిన రైతు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2020-09-22T13:54:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising