ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంధ్రా- తమిళనాడు సరిహద్దులో మిడతల‌ దండు

ABN, First Publish Date - 2020-05-31T18:10:20+05:30

ఆంధ్రా- తమిళనాడు సరిహద్దులో మిడతల‌ దండు ప్రత్యక్షమైంది. కుప్పం సమీపంలోని వేపనపల్లిలో పంట పొలాలపై మిడతల దండు దాడి చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: ఆంధ్రా- తమిళనాడు సరిహద్దులో మిడతల‌ దండు ప్రత్యక్షమైంది. కుప్పం సమీపంలోని వేపనపల్లిలో పంట పొలాలపై మిడతల దండు దాడి చేసింది. మిడతల దండును నియంత్రించేందుకు  తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంటపొలాలపై దాడి చేయడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నారు. 

 

Updated Date - 2020-05-31T18:10:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising