ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిడుగుపాటుకు ఇద్దరు కుమార్తెలతో పాటు తండ్రి మృతి

ABN, First Publish Date - 2020-05-31T03:04:07+05:30

జిల్లాలోని పెదపంజాని మండలం తిప్పిరెడ్డిపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని పెదపంజాని మండలం తిప్పిరెడ్డిపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఇద్దరు కుమార్తెలతో పాటు తండ్రి మృతి చెందాడు. మృతులు రామకృష్ణ(48), రమాదేవి(28), మీనా(24)గా గుర్తించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. 

Updated Date - 2020-05-31T03:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising