ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విషాదం..మల్లన్నకొండపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-05-30T21:46:05+05:30

జిల్లాలోని మదనపల్లె మండలం వేంపల్లెలో విషాద ఘటన చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని మదనపల్లె మండలం వేంపల్లెలో విషాద ఘటన చోటుచేసుకుంది. మల్లన్నకొండపై నుంచి దూకి సుజన అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులతో కలిసి కొండపై ఆలయానికి వెళ్లిన సుజన మృతిపై కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఆలయంలో ఉన్న సమయంలో కొండపై నుంచి దూకింది. నాలుగేళ్ల క్రితం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ విశ్వనాథ్‌తో ఆమె వివాహం జరిగింది. కుటుంబ కలహాలే కారణమని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

 

Updated Date - 2020-05-30T21:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising