ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి తిరుపతిలో కఠిన ఆంక్షలు

ABN, First Publish Date - 2020-03-31T12:05:23+05:30

నేటి నుంచి తిరుపతిలో కఠిన ఆంక్షలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: నేటి నుంచి తిరుపతిలో కఠిన ఆంక్షలు విధించనున్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కూరగాయల మార్కెట్లకు అనుమతి ఇచ్చారు. నిత్యావసర వస్తువులను హోం డెలివరీ చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీష తెలిపారు. ఉదయం 4 నుండి 8 గంటల వరకే పాల సరఫరా ఉంటుందన్నారు. అలాగే ఉదయం 5 నుంచి 9 వరకు ఏటీఎం ఫిల్లింగ్‌ వెహికల్స్‌కు అనుమతి ఇచ్చారు. 

Updated Date - 2020-03-31T12:05:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising