ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీరాల కరోనా పాజిటివ్ కేసులో విస్తుగొలిపే విషయాలు

ABN, First Publish Date - 2020-03-29T22:21:04+05:30

చీరాల నవాబ్ పేటకు చెందిన దంపతుల కరోనా పాజిటివ్ కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: చీరాల నవాబ్ పేటకు చెందిన దంపతుల కరోనా పాజిటివ్ కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారి కాంటాక్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. వారితో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో జిల్లాకు చెందినవారు సుమారు 280 మంది ఉన్నట్టు గుర్తించారు. ఒంగోలు రైల్వేస్టేషన్‌లో మరో 200 మంది, చీరాల రైల్వేస్టేషన్‌లో 80 మంది దిగినట్టు తెలుస్తోంది. వీరి గుర్తింపులో జాప్యం జరిగితే భారీ మూల్యం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలో జిల్లాలో 5 వేల మందికి క్వారంటైన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - 2020-03-29T22:21:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising