ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి కన్నబాబుపై మండిపడ్డ చినరాజప్ప

ABN, First Publish Date - 2020-09-17T01:58:43+05:30

మంత్రి కన్నబాబుపై టీడీపీ నేత చినరాజప్ప మండిపడ్డారు. రైతుల సమస్యలు పక్కనబెట్టి టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించడమే.. మంత్రి కన్నబాబు పనిగా పెట్టుకున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంత్రి కన్నబాబుపై టీడీపీ నేత చినరాజప్ప మండిపడ్డారు. రైతుల సమస్యలు పక్కనబెట్టి టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించడమే.. మంత్రి కన్నబాబు పనిగా పెట్టుకున్నారని చినరాజప్ప మండిపడ్డారు. వరదల్లో రైతులు నష్టపోతే ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదన్నారు. రైతులకు ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నారని, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు మంత్రులుంటే ఎవరి పని వారిదేనని తప్పుబట్టారు. జిల్లాకు 6 నెలలుగా ఇరిగేషన్ ఏఈని ఎందుకు నియమించలేదు? అని చినరాజప్ప ప్రశ్నించారు.

Updated Date - 2020-09-17T01:58:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising