ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో వైసీపీ అరాచకం: చినరాజప్ప

ABN, First Publish Date - 2020-11-25T09:09:11+05:30

విశాఖ నగరంలో వైసీపీ సర్కారు అరాచకం సృష్టిస్తోందని, వారానికో టీడీపీ నేతను లక్ష్యంగా పెట్టుకుని భవనాలను కూలగొడుతోందని మాజీ మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): విశాఖ నగరంలో వైసీపీ సర్కారు అరాచకం సృష్టిస్తోందని, వారానికో టీడీపీ నేతను లక్ష్యంగా పెట్టుకుని భవనాలను కూలగొడుతోందని మాజీ మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే సబ్బం హరి, శ్రీహర్ష, గీతం సంస్థలు, కాశీలకు చెందిన నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం కూలగొట్టిందని ఆరోపించారు. సీఎం జగన్‌ తన పార్టీకి చెందిన ఒక్కో నేతకు ఒక్కో జిల్లాను అప్పగించి దోచుకోవాలని చెప్పినట్టున్నారని నిప్పులుచెరిగారు. ఈ క్రమంలోనే విశాఖను విజయసాయిరెడ్డికి, తూర్పుగోదావరి జిల్లాను ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి అప్పగించారని దుయ్యబట్టారు.

Updated Date - 2020-11-25T09:09:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising