ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులో పడి ముగ్గురు బాలురు మృతి

ABN, First Publish Date - 2020-11-30T02:22:07+05:30

రామసముద్రం మండలం గుంతలవారిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. దిన్నె చెరువులో పడి ముగ్గురు బాలురు మృతి చెందారు. మృతులు వినయ్(15), యశ్వంత్(13), నాగభూషణం(15)గా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: రామసముద్రం మండలం గుంతలవారిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. దిన్నె చెరువులో పడి ముగ్గురు బాలురు మృతి చెందారు. మృతులు వినయ్(15), యశ్వంత్(13), నాగభూషణం(15)గా గుర్తించారు. చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన ముగ్గురు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా ముగ్గురు బాలురు చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఇక లేరని తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

Updated Date - 2020-11-30T02:22:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising