ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవ్వా, తాతలను మోసం చేస్తున్న జగన్: అయ్యన్నపాత్రుడు

ABN, First Publish Date - 2020-12-27T16:03:39+05:30

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న‌పాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌రెడ్డిపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న‌పాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘అవ్వా, తాతలను మోసం చేసిన జగన్‌కు నిద్ర ఎలా పడుతుందని ప్రశ్నించారు. సీఎం జగన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. పింఛన్ మూడు వేలు అన్నావ్.. కుర్చీ ఎక్కగానే తూచ్ అంటూ మాటమారుస్తున్నావ్ అని దుయ్యబట్టారు. మహామేత పెంచింది రూ.125, యువమేత పెంచింది రూ.250 అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఐదేళ్లలో పెంచింది రూ.1750 అన్నారు. ఇప్పుడు చెప్పండి ఎంపీ విజయసాయిరెడ్డి ఎవరూ సంక్షేమ సారధి’’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.

Updated Date - 2020-12-27T16:03:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising