ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుది తప్పుడు ప్రచారం: మంత్రి బుగ్గన

ABN, First Publish Date - 2020-06-06T09:58:56+05:30

‘‘ఇళ్ల స్థలాల అంశంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుది తప్పుడు ప్రచారం. వైఎస్‌ హయాంలో 21 లక్షల ఇళ్లు నిర్మించారు. ఐదేళ్లలో జగన్‌ సర్కారు 30 లక్షల ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. చంద్రబాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): ‘‘ఇళ్ల స్థలాల అంశంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుది తప్పుడు ప్రచారం. వైఎస్‌ హయాంలో 21 లక్షల ఇళ్లు నిర్మించారు. ఐదేళ్లలో జగన్‌ సర్కారు 30 లక్షల ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. చంద్రబాబు హయాంలో 6.8 లక్షల గృహాలే నిర్మించారు’’ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో గ్రాఫిక్స్‌ చూపారన్నారు. ఐదేళ్లలో చంద్రన్న ఫిలిం నడించిందన్నారు. తమ ప్రభుత్వం రూ.80 వేల కోట్లు అప్పుతీసుకుందని యనమల రామకృష్ణుడు అబద్ధాలు చెబుతున్నారని బుగ్గన అన్నారు. అసత్యాలు చెబుతూ ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-06-06T09:58:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising