ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక వైపు కరోనా బెడద.. మరోవైపు వైసీపీ బెడద: చంద్రబాబు

ABN, First Publish Date - 2020-06-05T03:15:35+05:30

ఏపీలో ఒక వైపు కరోనా బెడద ఉందని..మరో వైపు వైసీపీ బెడద ఉందని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల తీర్పులను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో ఒక వైపు కరోనా బెడద ఉందని..మరో వైపు వైసీపీ బెడద ఉందని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల తీర్పులను కూడా లెక్కచేయని స్థితికి చేరారని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ ఏడాది పాలనలో విచ్చలవిడిగా అవినీతి, కుంభకోణాలకు పాల్పడ్డారన్నారు. పేదల సంక్షేమాన్ని కూడా వైసీపీ గద్దలే స్వాహా చేస్తున్నాయని మండపడ్డారు. ఏడాది గడిచినా గ్రామాల్లో ఇసుక దొరకడం లేదని, కార్మికులకు ఉపాది పోయిందని చెప్పారు. మద్యం ధరలు విచ్చలవిడిగా పెంచేసి నాసిరకం మద్యం అమ్ముతున్నారని చెప్పారు. అనేక నిబంధనలు, ఆంక్షలతో సంక్షేమానికి కోతలు పెట్టారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్రాడ్ అని, చెప్పేదంతా బోగస్ అని వైసీపీ నేతలే అంటున్నారన్నారు. ఏడాదిలో 800మంది టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-06-05T03:15:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising