ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం

ABN, First Publish Date - 2020-03-02T23:52:10+05:30

టీడీపీ ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల్లో 59 శాతం రిజర్వేషన్లపై కోర్టు ఇచ్చిన తీర్పుపై భేటీలో చర్చించినట్లు సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల్లో 59 శాతం రిజర్వేషన్లపై కోర్టు ఇచ్చిన తీర్పుపై భేటీలో చర్చించినట్లు సమాచారం. కోర్టు తీర్పుతో బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టమైందని చంద్రబాబు చెప్పారు. రైతులకు అన్యాయం చేసేందుకు న్యాయవాదికి రూ.5 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం వెనుకాడలేదన్నారు. రిజర్వేషన్ల విషయంలో సమర్ధుడైన న్యాయవాదిని పెట్టకుండా ప్రభుత్వం కేసును నీరుగార్చిందని ఆయన దుయ్యబట్టారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని, సుప్రీంకోర్టుకు వెళ్తే టీడీపీ కూడా ఇంప్లీడ్‌ అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-02T23:52:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising