ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు చంద్రబాబు ధైర్యం

ABN, First Publish Date - 2020-11-30T02:09:59+05:30

నివర్ తుపాను ప్రాంతాల టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కోవూరు, గుడివాడ రైతులతో మాట్లాడి చంద్రబాబునాయుడు వారికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి‌: నివర్ తుపాను ప్రాంతాల టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కోవూరు, గుడివాడ రైతులతో మాట్లాడి చంద్రబాబునాయుడు వారికి  ధైర్యం చెప్పారు. విపత్తుల నుంచి కాపాడే వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు.


క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని నమ్మించి  ప్రభుత్వం మోసం చేసిందన్నారు. చివరికి ప్రీమియం కట్టకుండా రైతులను ఆందోళనలో పడేశారని,  గాలిలో తిరగడం, కబుర్లు చెప్పడం తప్ప జగన్‌ చేసింది శూన్యమని సీఎం తీరుపై మండిపడ్డారు. ఏడాదిన్నరగా వైసీపీ ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆడుకుంటోంది తప్ప ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ ఎగ్గొట్టారు, విపత్తు పరిహారం ఇవ్వకుండా రైతులను జగన్ మోసం చేస్తున్నారన్నారు. రైతు సమస్యలపై టీడీపీ పోరాడుతుందని తెలిపారు. 

Updated Date - 2020-11-30T02:09:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising